Dec 5, 2011


ప్రతి సంవత్సరం పొదుగువాపు మరియు గాలికుంటు వ్యాది వలన పాడి రైతు ఆర్థికంగా నష్టం చూడాల్సి వస్తుంది .సరి అయిన పరిశుబ్రత పాటించకపోవటం వల్ల వ్యాదికారక సూక్ష్మజీవులు పొదుగు ద్వారా ప్రవేశించి ఈ వ్యాదిని వ్యాపింప చేస్తాయి . కావున మన పశు వైద్య సహాయకులు దీనిని గురించి రైతుకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా వుంది . శుబ్రంగా పొదుగును కడగటం , పొడి బట్ట తో తుడవటం , పరిశుబ్రమైన ప్రదేశం లో పాలను పిండటం ,పొదుగుపైన పుండ్లు లేకుండా చూసుకోవటం , లాంటివి చేస్తూ వుండాలి .

No comments:

Post a Comment