![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEg-AMpYodVpzV1s-swkuNolSPTLe24zc6bYaPRZNuyJbjE85Ga0X7xwqYB1n81FTx2jPdXnR2fdCXdXLwYl14qVWBWE29qBuCUAyjIy8tHh9LPRkonUCpaXi1_YxwNwN_qv4yZSkRw1TS0/s320/thumbnail.aspx.jpg)
ప్రతి సంవత్సరం పొదుగువాపు మరియు గాలికుంటు వ్యాది వలన పాడి రైతు ఆర్థికంగా నష్టం చూడాల్సి వస్తుంది .సరి అయిన పరిశుబ్రత పాటించకపోవటం వల్ల వ్యాదికారక సూక్ష్మజీవులు పొదుగు ద్వారా ప్రవేశించి ఈ వ్యాదిని వ్యాపింప చేస్తాయి . కావున మన పశు వైద్య సహాయకులు దీనిని గురించి రైతుకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా వుంది . శుబ్రంగా పొదుగును కడగటం , పొడి బట్ట తో తుడవటం , పరిశుబ్రమైన ప్రదేశం లో పాలను పిండటం ,పొదుగుపైన పుండ్లు లేకుండా చూసుకోవటం , లాంటివి చేస్తూ వుండాలి .
No comments:
Post a Comment